GD MEDIA // మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్య // SRIKAKULAM // PALASA// GANG RAPE IN PALASA //
У вашего броузера проблема в совместимости с HTML5
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ధర్మ పురంలో దారుణం జరిగింది.ఇంటర్ విద్యార్థిని పై అత్యాచారం జరిపి ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు..
వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురానికి చెందిన మైనర్ బాలికపై ఓ యువకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ధర్మ పురం సమీపంలోనిరైలు పట్టాలపై విద్యార్థిని మృత దేహాన్ని కనుగొన్నపోలీసులురైల్వేపోలీసులుదర్యాప్తుచేస్తున్నారు.నిందితుడుకాశీబుగ్గ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.నిందితుడు పలాస (మ) సున్నాడకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది