У вашего броузера проблема в совместимости с HTML5
ప్రకాశంజిల్లా రామాయపట్నం పోర్టుకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ప్రకాశం టీడీపీ నాయకులు రామాయపట్నం లో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన సభ ఏర్పాటు చేశారు. సభ కు ప్రజలనుంచి విశేష స్పందన లేకపోవడంతో టిడిపి నాయకులు ముక్కున వెళుసుకున్న పరిస్థితి ఏర్పడింది. మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి నారాయణ జనాలు కరువై కాళీ కుర్చీలకు ఉపన్యాసం చెప్పారు....